సీరియల్ కిల్లర్ ముఠా అరెస్టు
హైదరాబాద్: తీవ్ర ఘాతుకాలకు పాల్పడుతున్న సీరియల్ కిల్లర్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా 26 హత్యలకు, 10 అత్యాచారాలకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. రాష్ట్రంలోని కాళహస్తికి ఈ ముఠా చెందినట్లు భావిస్తున్నారు. ఒంటరిగా ఉన్న వ్యక్తులను చూసి నగదు, నగలు దోచుకోవడం, స్త్రీలపై అత్యాచారాలకు పాల్పడడం వంటి నేరాలకు ఈ ముఠా పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
రాష్ట్రంలోని నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో ఈ ముఠా నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. పొరుగు రాష్ట్రం తమిళనాడులో కూడా ఈ ముఠా తన నేర కార్యకలాపాలు సాగించినట్లు తెలుస్తోంది. ఒంటరి వ్యక్తులే ఈ ముఠా లక్ష్యమని పోలీసులు అంటున్నారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications