హైదరాబాద్
:
తిరుగులేని
విజేతగా
నిలిచిన
ముఖ్యమంత్రి
వైఎస్
రాజశేఖరరెడ్డి
ఈ
రోజు
(ఆదివారం)దేశరాజధానికి
ప్రయాణంకానున్నారు.
కేంద్రంలో
తిరిగి
యూపీఏ
అధికారంలోకి
రావడంపై
ఆయన
సోనియాగాంధీ,
ప్రధాని
మన్మోహన్సింగ్ను
కలిసి
అభినందనలు
తెలపనున్నారు.
ఈ
పర్యటనలో
ఆయన
పలువురు
కాంగ్రెస్
కీలకనేతలను
కలవనున్నారు.భవిష్యత్
కార్యాచరణపై
నిర్ణయాలు
తీసుకోనున్నారు.