తెలంగాణపై టిడిపి పునరాలోచన

తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం వల్ల పార్టీ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో నష్టపోయిందని తెలుగుదేశం నాయకులు భావిస్తున్నారు. కోస్తాలో 123 శాసనసభా స్థానాలుండగా తెలుగుదేశం పార్టీకి 36 స్థానాలు మాత్రమే వచ్చాయి. రాయలసీమలో 52 స్థానాలుండగా 16 స్థానాలు మాత్రమే తెలుగుదేశం గెలుచుకోగలిగింది.
తెలంగాణలో కూడా పార్టీకి నష్టం జరిగిందనే అభిప్రాయం ఉంది. తాము గెలుచునే సీట్లను కూడా మిత్రపక్షాలకు వదిలిపెట్టాల్సి వచ్చిందని, దాని వల్ల పెద్ద నష్టమే జరిగిందని అంటున్నారు. మిత్రపక్షాల మధ్య ఓట్ల బదిలీ సరిగా జరగకపోవడం కూడా ఇందుకు కారణమని చెబుతున్నారు.
More From
-
మూసీ తీరాన మహత్తరం -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..!












Click it and Unblock the Notifications