కాంగ్రెస్ ఫార్ములా నచ్చలేదు: కరుణ
ప్రస్తుతానికి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో చేరకూడదని డిఎంకె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెసుతో మంత్రిత్వ శాఖల విషయంలో ప్రతిష్టంభన ఏర్పడడంతో డిఎంకె ఆ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కాంగ్రెసు తమను చిన్నచూపు చూస్తోందని డిఎంకె ఆవేదన వ్యక్తం చేస్తోంది. తృణమూల్ కాంగ్రెసుకు, ఎన్సీపికి ఇస్తున్న ప్రాధాన్యం తమకు ఇవ్వడం లేదని అభిప్రాయపడుతోంది.
Comments
chennai congress కాంగ్రెస్ న్యూఢిల్లీ మన్మోహన్ karunanidhi upa యుపిఎ డిఎంకె general election 2009 తృణమూల్ కాంగ్రెస్
Story first published: Friday, May 22, 2009, 10:20 [IST]