పటేల్ అంతిమయాత్రకు పోలీసుల అడ్డంకి
మహబూబ్ నగర్: మావోయిస్టు నేత పటేల్ సుధాకర్ రెడ్డి అంతిమ యాత్రను పోలీసులు మంగళవారం ఉదయం గద్వాలలో అడ్డుకున్నారు. సుధాకర్ రెడ్డి మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి ప్రదర్శనగా వెళ్తున్నవారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుధాకర్ రెడ్డి బంధువులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులకు, ప్రదర్శనకారులకు మధ్య తోపులాట కూడా జరిగింది.
పటేల్ సుధాకర్ రెడ్డి అంత్యక్రియలకు ప్రజా గాయకుడు గద్దర్, విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు హాజరయ్యారు. పోలీసులకు, వరవరరావుకు మధ్య వాగ్వివాదం చెలరేగింది. పటేల్ సుధాకర్ రెడ్డి వరంగల్ జిల్లాలోని తాడ్వాయి అటవీ ప్రాంతంలో పోలీసుల చేతి హతమైన విషయం తెలిసిందే. సోమవారం రీపోస్టుమార్టం చేసిన తర్వాత పటేల్ సుధాకర్ రెడ్డి మృతదేహాన్ని మహబూబ్ నగర్ జిల్లా గద్వాలకు తీసుకొచ్చారు.
More From
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications