శోభారాణి వల్లే చిరు ఓటమి: భవాని
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అనుబంధ మహిళా సంఘం మహిళా రాజ్యం అధ్యక్షురాలు శోభారాణి వంటి వారి వల్లనే చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ ఓడిపోయిందని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గంగా భవానీ వ్యాఖ్యానించారు. కాంగ్రెసుపై శోభారాణి చేసిన వ్యాఖ్యలను ఆమె బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఖండించారు. శోభారాణి వంటి వారి వల్లనే ప్రజారాజ్యం పార్టీకి పలు చోట్ల డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి వచ్చిందని ఆమె అన్నారు.
శోభారాణి ఎప్పుడు ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియదని గంగా భవానీ అన్నారు. శోభారాణి మహిళా వ్యతిరేకి అని ఆమె అన్నారు. శోభారాణి వంటి వారికి చిరంజీవి పెద్ద పీట వేయడం వల్లనే పార్టీకి నష్టం జరిగిందని ఆమె అన్నారు.
More From
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications