శోభారాణి వల్లే చిరు ఓటమి: భవాని
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అనుబంధ మహిళా సంఘం మహిళా రాజ్యం అధ్యక్షురాలు శోభారాణి వంటి వారి వల్లనే చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ ఓడిపోయిందని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గంగా భవానీ వ్యాఖ్యానించారు. కాంగ్రెసుపై శోభారాణి చేసిన వ్యాఖ్యలను ఆమె బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఖండించారు. శోభారాణి వంటి వారి వల్లనే ప్రజారాజ్యం పార్టీకి పలు చోట్ల డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి వచ్చిందని ఆమె అన్నారు.
శోభారాణి ఎప్పుడు ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియదని గంగా భవానీ అన్నారు. శోభారాణి మహిళా వ్యతిరేకి అని ఆమె అన్నారు. శోభారాణి వంటి వారికి చిరంజీవి పెద్ద పీట వేయడం వల్లనే పార్టీకి నష్టం జరిగిందని ఆమె అన్నారు.
More From
-
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
కవిత ఆశల పై కేటీఆర్ నీళ్లు, సెంటిమెంట్ అస్త్రం..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
వేసవిలో షిర్డీ టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే అద్భుతమైన టూర్ ప్యాకేజీ..! -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్












Click it and Unblock the Notifications