జానా కోసం తెరాస తంటాలు

ప్రజారాజ్యం పార్టీ నేత టి.దేవేందర్ గౌడ్ ను తెరాస నాయకులు పార్టీలోకి అహ్వానించినట్లు తెలుస్తోంది. ఈటెల రాజేందర్ దేవేందర్ గౌడ్ ను కలిసి ఆహ్వానం పలికారు. అయితే దేవేందర్ గౌడ్ ఈటెల రాజేందర్ పై తీవ్రంగా మండిపడ్డారు. తాను తెలుగుదేశంలో ఉండి తెలంగాణ వాణిని వినిపించినప్పుడు తనను పావులా వాడుకున్నారని, బయటకు వచ్చిన తర్వాత స్నేహ హస్తాన్ని అందించడం మాని కెసిఆర్ నాటకాలు ఆడారని దేవేందర్ అన్నట్లు సమాచారం. తనను ఎటూ కాకుండా చేశారని ఆయన అన్నట్లు చెబుతున్నారు. కెసిఆర్ పై తనకు నమ్మకం లేదని ఆయన తేల్చి చెప్పినట్లు సమాచారం.
More From
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications