హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సబితా ఇంద్రారెడ్డికి తీవ్రవాద ముప్పు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తీవ్రవాదుల నుంచి ముప్పు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో ఆమె భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆమె భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె నివాసం ఉంటున్న హైదరాబాదులోని శ్రీనగర్ కాలనీ ఇల్లు ఏ మాత్రం సురక్షితంగా లేదని భావిస్తున్నారు. దీంతో ఆమె నివాసాన్ని బంజారా హిల్స్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లోకి మార్చనున్నట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X