సబితా ఇంద్రారెడ్డికి తీవ్రవాద ముప్పు
హైదరాబాద్: రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తీవ్రవాదుల నుంచి ముప్పు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో ఆమె భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆమె భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె నివాసం ఉంటున్న హైదరాబాదులోని శ్రీనగర్ కాలనీ ఇల్లు ఏ మాత్రం సురక్షితంగా లేదని భావిస్తున్నారు. దీంతో ఆమె నివాసాన్ని బంజారా హిల్స్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లోకి మార్చనున్నట్లు తెలుస్తోంది.
Comments
hyderabad congress హైదరాబాద్ terrorists banjara hills srinagar sabitha indra reddy సబితా ఇంద్రారెడ్డి తీవ్రవాదులు బంజారా హిల్స్
Story first published: Tuesday, June 9, 2009, 18:28 [IST]