వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేపల చెరువులో విష ప్రయోగం

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ: కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం చిగురుకోట గ్రామంలోని చేపల చెరువులో గుర్తుతెలియని వ్యక్తులు విషం కలిపారు. దాదాపు 15 ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్న ఈ చెరువులో విషం కలపడం వల్ల 26 లక్షల రూపాయల విలువైన చేపలు మృత్యువాతపడ్డాయి. పాత కక్షల వల్ల ప్రత్యర్థులు చెరువులో విషం కలిపినట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X