చేపల చెరువులో విష ప్రయోగం
విజయవాడ: కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం చిగురుకోట గ్రామంలోని చేపల చెరువులో గుర్తుతెలియని వ్యక్తులు విషం కలిపారు. దాదాపు 15 ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్న ఈ చెరువులో విషం కలపడం వల్ల 26 లక్షల రూపాయల విలువైన చేపలు మృత్యువాతపడ్డాయి. పాత కక్షల వల్ల ప్రత్యర్థులు చెరువులో విషం కలిపినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications