మొద్దు శీను ఫేం ఓంప్రకాష్ విషమం
హైదరాబాద్: మొద్దు శ్రీను హత్యకేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఓంప్రకాశ్(42) ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని ఉస్మానియా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. శనివారం కూడా అతనికి కృత్రిమ శ్యాస అందించామని, ఆరోగ్య పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనిపించటం లేదని ఓ వైద్యుడు తెలిపారు. నాలుగు రోజుల క్రితం చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి ఎస్కార్టు పోలీసులు ఓంప్రకాశ్ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించిన విషయం విదితమే. అతనికి జనరల్ మెడిసిన్ విభాగం వైద్యులు డాక్టర్ సంతోషకుమారి, డాక్టర్ వసంత్ప్రసాద్, నెఫ్రాలజీ విభాగం అసోసియేట్ ఫ్రొఫెసర్ డాక్టర్ మనీషా సహాయ్లు వైద్య సేవలు అందిస్తున్నారు. బీపీ తక్కువగా ఉండటం, రక్తంలో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఓంప్రకాశ్కు పెరిటోరియల్ డయాలసిస్ చేస్తున్నామని సంతోషకుమారి తెలిపారు. పరిస్థితి మెరుగైన తర్వాత హీమో డయాలసిస్ చేస్తామని వివరించారు.
-
ప్రపంచంలోనే అత్యధిక సైన్యం కలిగిన దేశాలు ఇవే.. మారిన లెక్కలు.. -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు












Click it and Unblock the Notifications