8మంది విద్యార్థులకు స్వైన్ ఫ్లూ
న్యూఢిల్లీ: స్వైన్ ఫ్లూ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో జలంధర్ లో 8మంది విద్యార్థుల్లో ఆ లక్షణాలు కనుగొన్నారు. జలంధర్ లోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు 30మంది ఇటీవల నాసా ఆహ్వానంపై అమెరికా వెళ్లారు. తిరిగి వచ్చిన వారికి స్వైన్ ఫ్లూ పరీక్షలు చేయగా 8మందికి నిర్థారణ అయింది. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
More From
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా












Click it and Unblock the Notifications