8మంది విద్యార్థులకు స్వైన్ ఫ్లూ
న్యూఢిల్లీ: స్వైన్ ఫ్లూ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో జలంధర్ లో 8మంది విద్యార్థుల్లో ఆ లక్షణాలు కనుగొన్నారు. జలంధర్ లోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు 30మంది ఇటీవల నాసా ఆహ్వానంపై అమెరికా వెళ్లారు. తిరిగి వచ్చిన వారికి స్వైన్ ఫ్లూ పరీక్షలు చేయగా 8మందికి నిర్థారణ అయింది. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
More From
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications