సామాన్య భక్తులకు ప్రాధాన్యం: వైఎస్
తిరుపతి: తిరుమలలో స్వామివారి దర్శనానికి వీఐపిలకు కాకుండా సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు. ఉదయం శ్రీవెంకటేశ్వరుని దర్శించుకున్న అనంతరం ముఖ్యమంత్రిని తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు సన్మానించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వీఐపిల కోసం కాకుండా మీరు సామాన్య భక్తుల కోసం పని చేయాలన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. మంత్రులు గల్లా అరుణ, గాదె వెంకట రెడ్డి, తిరుపల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఆదికేశవులు నాయుడు, మాజీ చైర్మన్ కరుణాకర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
More From
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!!












Click it and Unblock the Notifications