సామాన్య భక్తులకు ప్రాధాన్యం: వైఎస్
తిరుపతి: తిరుమలలో స్వామివారి దర్శనానికి వీఐపిలకు కాకుండా సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు. ఉదయం శ్రీవెంకటేశ్వరుని దర్శించుకున్న అనంతరం ముఖ్యమంత్రిని తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు సన్మానించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వీఐపిల కోసం కాకుండా మీరు సామాన్య భక్తుల కోసం పని చేయాలన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. మంత్రులు గల్లా అరుణ, గాదె వెంకట రెడ్డి, తిరుపల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఆదికేశవులు నాయుడు, మాజీ చైర్మన్ కరుణాకర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
More From
-
తిరుమలలో శ్రీవారి సేవలు మూడురోజుల పాటు రద్దు -
85,000 శ్రీవారి లడ్డూలు సిద్ధం -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ!












Click it and Unblock the Notifications