కెసీఆర్ ను చంపినా..కుక్కను చంపినా
హైదరాబాద్: తెరాస అధ్యక్షుడు కేసీఆర్ పై అసమ్మతి నేతలు మరోసారి విరుచుకుపడ్డారు. కేసీఆర్ ను చంపినా, కుక్కను చంపినా ఒకటే అని మాజీ మంత్రి చంద్రశేఖర్ తీవ్రంగా విమర్శించారు. చంద్రశేఖర్ నివాసంలో అసమ్మతి నేతలు భేటీ అయ్యారు. అనంతరం మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేసి కేసీఆర్ పై దుమ్మెత్తిపోశారు. గుండాలను తీసుకువచ్చి పార్టీ కార్యవర్గ సమావేశం నడిపించారని చంద్రశేఖర్ ఆరోపించారు. ఈ సమావేశంలో పాల్గొనడానికి వెళ్లిన రవీంద్రనాయక్ పై వారితో దాడి చేయించారన్నారు. మరోసారి నేతలంతా భేటీ అయి భవిష్యత్తు కార్యచరణను రూపొందిస్తామని తెలిపారు. కేసీఆర్ తో పాటు తెలంగాణ ద్రోహులను ఎన్ కౌంటర్ చేయాలని మరో అసమ్మతి నేత శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications