కెసీఆర్ ను చంపినా..కుక్కను చంపినా
హైదరాబాద్: తెరాస అధ్యక్షుడు కేసీఆర్ పై అసమ్మతి నేతలు మరోసారి విరుచుకుపడ్డారు. కేసీఆర్ ను చంపినా, కుక్కను చంపినా ఒకటే అని మాజీ మంత్రి చంద్రశేఖర్ తీవ్రంగా విమర్శించారు. చంద్రశేఖర్ నివాసంలో అసమ్మతి నేతలు భేటీ అయ్యారు. అనంతరం మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేసి కేసీఆర్ పై దుమ్మెత్తిపోశారు. గుండాలను తీసుకువచ్చి పార్టీ కార్యవర్గ సమావేశం నడిపించారని చంద్రశేఖర్ ఆరోపించారు. ఈ సమావేశంలో పాల్గొనడానికి వెళ్లిన రవీంద్రనాయక్ పై వారితో దాడి చేయించారన్నారు. మరోసారి నేతలంతా భేటీ అయి భవిష్యత్తు కార్యచరణను రూపొందిస్తామని తెలిపారు. కేసీఆర్ తో పాటు తెలంగాణ ద్రోహులను ఎన్ కౌంటర్ చేయాలని మరో అసమ్మతి నేత శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు.
More From
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications