పట్టపగలు నగల షాపులో చోరీ
హైదరాబాద్: నేరేడ్ మెట్లోని ఓ నగల దుకాణంలో చోరీ జరిగింది. ఇక్కడి మాతేశ్వరి నగర దుకాణంలోకి కొనేందుకు వచ్చినట్లు నటిస్తూ కొందరు వచ్చారు. రాగానే దుకాణం, యజమానిని, సిబ్బందిని తుపాకులతో బెదిరించారు. యజమాని నోట్లో గుడ్బలు కుక్కి 50 లక్షల రూపాయల విలువైన నగలు దోచుకుని వెళ్ళారు. ఉదయం తొమ్మిదింటికే దుకాణం తెరిచిన వెంటనే ముగ్గురు దుండగులు వచ్చి సిబ్బందిని తుపాకులతో బెదిరించి నగలు దోచుకెళ్ళిపోయారు. దుండగులు మూడు రోజుల క్రితం ఒక ఉంగరం కొనుక్కుని "రెక్కీ" చేసినట్టు సిబ్బంది చెబుతున్నారు.
More From
-
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన- వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్...!! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!!












Click it and Unblock the Notifications