మహిళా కళాశాలకు బాంబు బెదిరింపు
హైదరాబాద్: హైదరాబాద్ లో గల మలక్ పేటలోని వాణి మహిళా కళాశాలలో సోమవారం బాంబు బెదిరింపు ఫోన్ కాల్ కలకలం సృష్టించింది. స్థానిక శ్రీవాణి మహిళా కళాశాలలో బాంబు ఉన్నట్లు ఫోన్ కాల్ రావటంతో యాజమాన్యం పోలీసులకు తెలిపింది. వారు విద్యార్థినులను బయటకు పంపి తనిఖీలు చేపట్టారు. బాంబు బెదిరింపుతో విద్యార్థినులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
More From
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications