వరుణ యాగం చేయండి: వైయస్
నిరుడు తిరుమల తిరుపతి దేవస్థానం హైదరాబాదులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ భారీ యాగం నిర్వహించింది. ఈ యాగానికి ముఖ్యమంత్రి కూడా హాజరయ్యారు. ఈసారి జరిగే యాగానికి కూడా ఆయన హాజరయ్యే అవకాశాలున్నాయి. రుతుపవనాలు రావడంలో జాప్యం జరుగుతుండడంతో దేవుడి దయకోసం ఈ ప్రార్థనలు చేయాలని ముఖ్యమంత్రి మతపెద్దలకు సూచిస్తున్నారు.
Comments
Story first published: Tuesday, June 23, 2009, 13:51 [IST]