హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరుణ యాగం చేయండి: వైయస్

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలు పడడానికి వరుణ యాగం చేయాలని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. శివాలయాల్లో ప్రత్యేక సహస్ర పట్టాభిషేకాలు చేయాలని ఆయన మంగళవారం సూచించారు. చర్చిల్లో, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేయాలని ఆయన మతపెద్దలకు సూచించారు.

నిరుడు తిరుమల తిరుపతి దేవస్థానం హైదరాబాదులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ భారీ యాగం నిర్వహించింది. ఈ యాగానికి ముఖ్యమంత్రి కూడా హాజరయ్యారు. ఈసారి జరిగే యాగానికి కూడా ఆయన హాజరయ్యే అవకాశాలున్నాయి. రుతుపవనాలు రావడంలో జాప్యం జరుగుతుండడంతో దేవుడి దయకోసం ఈ ప్రార్థనలు చేయాలని ముఖ్యమంత్రి మతపెద్దలకు సూచిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X