కాంగ్రెస్ గూటికి తలసాని?

సమైక్యవాదంతోనే తెలుగుదేశం పార్టీకి మనుగడ ఉంటుందని గట్టిగా వాదిస్తున్నారు. సమైక్యవాదానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోని పక్షంలో పార్టీనుంచి వైదొలగాలని తలసాని కృతనిశ్చయంతో ఉన్నట్లు సమాచారం. దీనిపై సికింద్రాబాద్, సనత్ నగర్ నియోజకవర్గాల పరిధిలోని తన అనుచరులతో ఆయన బుధవారం నగర శివార్లలోని శామీర్పేట ఫామ్ హౌస్ లో విందు సమావేశం నిర్వహించారు. ఇటీవలి ఎన్నికల్లో తనతోపాటు నగరం, శివారు ప్రాంతాల్లో తెదేపా అభ్యర్థులు ఓడిపోవడానికి పార్టీ తెలంగాణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయమే కారణమని ఆయన విమర్శించారు. ఇదే నినాదంతో గ్రేటర్ ఎన్నికలకు వెళితే మళ్ళీ అవే ఫలితాలు పునరావృతం అవుతాయని చెప్పారు. ఇకనైనా పార్టీ సమైక్యవాదాన్ని బలపర్చాల్సిన అవసరం ఉందని సమావేశంలో స్పష్టం చేశారు. అదే జరగని పక్షంలో తాను తీసుకునే నిర్ణయానికి కట్టుబడి తనతో కలసి రావాలని అనుచరులను కోరారు.
More From
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
షాకింగ్ : పెళ్లిపై ఏపీ యువత అనాసక్తి .. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !!










Click it and Unblock the Notifications