చాముండిపై మరో కేసు నమోదు
గుంటూరు: ఆంధ్రా క్రికెట్ సంఘం మాజీ కార్యదర్శి మరిన్ని చిక్కుల్లో పడుతున్నారు. ఆయన తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై తాజాగా మరో కేసు నమోదైంది. క్రికెట్ నిబంధనలను ఏకపక్షంగా మార్చారంటూ ఆంధ్రా క్రికెట్ సంఘం మాజీ కార్యదర్శి ఎన్.వెంకట్రావు బుధవారం గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చాముండేశ్వరీనాథ్ ఇప్పటికే అవినీతి, లైంగిక ఆరోపణలు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. తమను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ మహిళా క్రికెటర్లు చాముండేశ్వరీ నాథ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తారని కూడా వారు ఆరోపించారు.
More From
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications