వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తండ్రీ పిల్లల ఆత్మహత్య

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురం: అనంతపురం జిల్లాలోని సోమన్‌ దేపల్లి మండలం బ్రాహ్మణపల్లిలో ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే వారి ఆత్మహత్యకు కారణమని గ్రామస్థులు చెపుతున్నారు. రెండు మూడు రోజులుగా ఇవి మరీ ఎక్కువ కావడంతో తన ఇద్దరు పిల్లలనుత తీసుకుని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X