ఆర్టీసీ ఛార్జీలు పెంచం: శత్రుచర్ల
హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచే ఆలోచనలో ప్రభుత్వం లేదని రవాణ శాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు స్పష్టం చేశారు. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో మంత్రి గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పెరిగన ధరలతో ఆర్టీసీపై అదనపు భారం పడుతుందని, అయినప్పటికీ ప్రయాణికులపై అదనపు భారాన్ని వెయ్యబోమని తెలిపారు.
డీజిల్ ధర పెరగడంతో రవాణా చార్జీలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఈ స్థితిలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు చార్జీలను పెంచవచ్చుననే ఊహాగానాలు చెలరేగాయి. మంత్రి ప్రకటనతో ఆ ఊహాగానాలకు తెర పడింది.
More From
-
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
వంటగ్యాస్ రేట్లు భారీగా పెరిగిన వేళ.. పెట్రోల్ ధరలు ఇలా!! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెట్రోల్ బంకుల్లో కిరోసిన్ -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం..? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications