యూత్ కాంగ్రెస్ నేత దారుణహత్య
హైదరాబాద్: హైదరాబాదులోని లంగర్ హౌజ్ డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీధర్ నాయుడు బుధవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. శ్రీధర్ నాయుడు రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇదే సమయంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. బుధవారం ఉదయం స్థానికంగా ఉండే రమేష్ అనే వ్యక్తికి శ్రీధర్ కి మధ్య గొడవ జరిగింది. పోలీసులు వీరి మధ్య రాజీ కుదిర్చి ఇంటికి పంపించారు.
అయితే రాత్రి బైక్ పై వెళ్తున్న శ్రీధర్ పై రమేష్ కొడుకు, అతని స్నేహితులు కర్రలతో దాడికి దిగారు. తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానికులు గొల్కొండ ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
More From
-
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications