ప్రజల్లోకి వెళ్లకుంటే సహించం: వైయస్

ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసికెళ్లడానికి సమర్థంగా పని చేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు జూపల్లి కృష్ణారావు చెప్పారు. ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై సూక్ష్మ పరిశీలన జరిపినట్లు శ్రీధర్ బాబు మీడియా ప్రతినిధులతో చెప్పారు. కాంగ్రెసు ఓట్ల శాతం ఎందుకు తగ్గిందనేది కూడా పరిశీలన జరిపినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెసు పార్టీ ఓట్ల శాతాన్ని పెంచడానికి నాయకులు సమర్థంగా పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు ఆయన చెప్పారు.
More From
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications