రిజర్వాయర్ లో పడి తల్లీ పిల్లల మృతి
విజయనగరం: విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలంలోని రావాడ రామభద్రాపురం రిజర్వాయర్ లో పడి తల్లీ బిడ్డలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రావాడలోని రామభద్రపురం డ్యామ్ లో నీటిలో పడి ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా మృతి చెందింది. కుటుంబకలహాలే ఇందుకు కారణమని భావిస్తున్నారు. మృతులు శ్రీరాకుళం జిల్లా రాపాక గ్రామానికి చెందినవారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications