రిజర్వాయర్ లో పడి తల్లీ పిల్లల మృతి
విజయనగరం: విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలంలోని రావాడ రామభద్రాపురం రిజర్వాయర్ లో పడి తల్లీ బిడ్డలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రావాడలోని రామభద్రపురం డ్యామ్ లో నీటిలో పడి ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా మృతి చెందింది. కుటుంబకలహాలే ఇందుకు కారణమని భావిస్తున్నారు. మృతులు శ్రీరాకుళం జిల్లా రాపాక గ్రామానికి చెందినవారని తెలుస్తోంది.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications