ఎమ్మెల్యేపై వైయస్ కు ఫిర్యాదు

ఇదిలా ఉంటే, తీవ్రవాద నిర్మూలన కమిటీ ఆక్టోపస్ విధి విధానాలపై ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఆక్టోపస్ను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆక్టోపస్ శిక్షణకు, భవన సముదాయం సమకూర్చుకునేందుకు 60 నుంచి 90 ఎకరాల స్థలాన్ని ఇచ్చేందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఈనెల 14వ తేదీలోగా ప్రణాళిక రూపొందించి తదుపరి సమీక్షలో సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ ఎస్ఎస్పీ యాదవ్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
More From
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications