ఇండియన్స్ దాడి ఉత్తదే: భారత్
న్యూఢిల్లీ: ఆఫ్గనిస్థాన్ లో భారతీయులపై దాడి జరిగిందని పాక్ మీడియాలో వచ్చిన కథనాలను భారత విదేశాంగశాఖ ఖండించింది. భారతీయులపై ఎటువంటి దాడులు జరగలేదని తెలిపింది. ఆఫ్గన్ లో ఓ నిర్మాణసంస్థలో పనిచేస్తున్న భారతీయులపై తాలిబాన్లు దాడి జరపడంతో ఆరుగురు చనిపోయినట్లు పాకిస్తాన్ కు చెందిన ఒక చానెల్ వార్తను ప్రసారం చేసిన విషయం తెలిసిందే.
అఫ్గానిస్తాన్ లో ఏ విధమైన దాడిలోనూ భారతీయులెవరూ మరణించలేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. తాము పరిశీలిస్తే పాకిస్తాన్ మీడియా ప్రసారం చేసిన వార్త తప్పని తేలిందని అన్నది. అఫ్గానిస్తాన్ లో తాలిబాన్లు జరిపిన దాడిలో ఆరుగురు భారతీయులతో పాటు 18 మరణించినట్లు డాన్ న్యూస్ చానెల్ వార్తను ప్రసారం చేసింది.
More From
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications