టిడిపిలో సంక్షోభం లేదు: జూ.ఎన్టీఆర్

తాత స్వర్గీయ ఎన్టీఆర్ దంపతుల ఆశీస్సులే తనకు పునర్జన్మను ప్రసాదించాయన్నారు. పార్టీలోకి వ్యక్తులు రావడం, పార్టీని వీడడం సంప్రదాయంగా సాగేవేనని తెలిపారు. దీన్ని సంక్షోభంగా భావించలేమన్నారు. తాను కార్యకర్తగానే పార్టీకి సేవలంది స్తానని చెప్పారు. ప్రస్తుతం సినిమాలపై దృష్టి కేంద్రీకరించానని, అయినప్పటికీ అన్న ఎన్టీఆర్ పేద ప్రజల కోసం స్థాపించిన టీడీపీ శ్రేయస్సును విస్మరించనని పేర్కొన్నారు. పార్టీలో యువతరం ప్రాతినిధ్యాన్ని పెంపొందించేందుకు అధిష్ఠానంతో చర్చిస్తానన్నారు.
పార్టీని వీడిన వాళ్లు తిరిగి తమ సొంత ఇంటికొచ్చే ప్రయత్నంలో ఉన్నారని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. టీడీపీ అధికారంలో ఉన్నా, లేకపోయినా పేదల సంక్షేమాన్ని కోరుకుంటుందన్నారు. ఈ క్రమంలో పార్టీని వీడినవారు తిరిగి రావడం వలన ప్రజాసంక్షేమం దిశగా పార్టీ మరిన్ని కార్యక్రమాలు చేపట్టగలదని పేర్కొన్నారు. పదవులే ప్రాతిపదికగా వ్యవహరించే నాయకులు పార్టీని వీడినా పెద్దగా నష్టం ఉండబోదని, కార్యకర్తలే ఆ నేతల స్థానాన్ని భర్తీ చేస్తారని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ వెంట ఎమ్మెల్యే కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్ తదితరులున్నారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications