భూసేకరణపై మమత లేదు
న్యూఢిల్లీ: పరిశ్రమలకోసం ప్రభుత్వాలు చేపట్టే భూసేకరణను తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. దీనికి అనుకూలంగా కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బిల్లును కూడా ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. గత రాత్రి న్యూఢిల్లీలో క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ల్యాండ్ ఎక్విజిషన్ బిల్ 2007, రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్ బిల్లులలో సవరణలు చేసేందుకు చర్చ జరిగింది. ప్రైవేటు వ్యక్తులు పరిశ్రమలకోసం 70 శాతం భూమిని స్థానిక రైతులనుంచి సేకరించేందుకు వీలు కల్పించాలని సవరణ ప్రతిపాదించారు దీన్ని మమతాబెనర్జీ వ్యతిరేకించారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications