అసెంబ్లీకి టిడిపి ఎమ్మెల్యేల పాదయాత్ర
హైదరాబాద్: శాసనసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా తెలుగుదదేశం శాసనసభ్యులు శుక్రవారం ఎన్టీఆర్ఘాట్నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర నిర్వహించారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు బతకటమే కష్టంగా మారిందని, అందుకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టామని టీడీపీ నేతలు తెలిపారు.
ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ఘాట్ వద్దకు చేరుకుని పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం శాసనసభ్యులతో కలిసి పాదయాత్ర ప్రారంభించారు. శుక్రవారం ఉదయం స్పీకర్ ఇచ్చిన అల్పాహార విందుకు తెలుగుదేశం శాసనసభ్యులు హాజరు కాలేదు.
More From
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications