తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి
అనంతపురం : అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఫ్యాక్షన్ కక్షలు భగ్గుమన్నాయి. గంటల వ్యవధిలో జంట హత్యలు జరిగాయి. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శుక్రవారం ఉదయం తెదేపా నేత, హుసేనాపురం మాజీ సర్పంచి, కాకర్ల రంగయ్యను తాడిపత్రి విజయబార్ సమీపంలో ప్రత్యర్థులు వేట కొడవళ్లతో దారుణంగా నరికి చంపారు.
ఈ ఘటన జరిగి మూడు గంటలు గడవక ముందే కాంగ్రెస్ నేత ఓబుల్రెడ్డిని ప్రత్యర్థులు నరికిచంపారు. తాడిపత్రి మెయిన్రోడ్డులో ఆయనపై మారణాయుధాలతో దుండగులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ఓబుల్రెడ్డి పుట్లూరు మండలం చాలమేముల మాజీ సర్పంచి. దీంతో పోలీసులు తాడిపత్రిలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications