పాతకక్షలు: ఇద్దరి దారుణ హత్య
అనంతపురం : అనంతపురం జిల్లా తాడిపత్రిలో శుక్రవారం పాతకక్షలు పడగ విప్పాయి. ఇద్దరు నాయకులు వేర్వేరుగా దారుణ హత్యకు గురయ్యారు. తాడిపత్రి మండలం హుసేనాపురం మాజీ సర్పంచి, తెలుగుదేశం నేత కాకర్ల రంగయ్య హత్యకు గురయ్యారు. ఆయన్ను ఈ ఉదయం తాడిపత్రి విజయబార్ సమీపంలో ప్రత్యర్థులు వేట కొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. దీంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రంగయ్య ఇటీవలే కాంగ్రెస్ నుంచి టిడిపిలో చేరారు.
మరో సంఘటనలో తాడిపత్రిలో కాంగ్రెస్ నేత ఓబుల్రెడ్డిని ప్రత్యర్థులు నరికిచంపారు. తాడిపత్రి మెయిన్రోడ్డులో ఆయనపై మారణాయుధాలతో దుండగులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ఓబుల్రెడ్డి పుట్లూరు మండలం చాలమేముల మాజీ సర్పంచి. మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి అనుచరుడు.
More From
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications