ఇద్దరు టిడిపి కార్యకర్తల హత్య
గుంటూరు: గుంటూరు జిల్లాలో ఫాక్షన్ కక్షలు పడగ విప్పాయి. ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారు. కాంగ్రెసు కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలపై దాడి చేసి హత్య చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటన జిల్లాలోని గురజాల మండలం దైద గ్రామంలో జరిగింది. తెలుగుదేశం కార్యకర్తలు హన్మంతు, అమరయ్యలను కాళ్లను కాంగ్రెసు కార్యకర్తలు వేటకొడవళ్లతో నరికారు. దీంతో వారిద్దరు మృతి చెందారు. నిందితుల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.
More From
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!!












Click it and Unblock the Notifications