వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుంటూరు జిల్లాలో బాంబు దాడులు

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరు: గుంటూరు జిల్లా బాంబు దాడులతో అట్టుడుకుతోంది. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం జంగాలపల్లి గ్రామంలో ఇరు వర్గాల మధ్య మంగళవారం బాంబు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు పరిస్థితి అదుపులోకి తెచ్చారు. గ్రామంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో నాలుగు బకెట్ల బాంబులను వారు స్వాధీనం చేసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X