అసెంబ్లీ: రోశయ్య వ్యాఖ్యలపై రభస

రోశయ్య వ్యాఖ్యలపై చర్యకు తెలుగుదేశం సభ్యులు పట్టుబట్టడంతో తాను రికార్డులు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. అయినా వారు వినలేదు. మంత్రి రోశయ్య సభలో ఉన్న సమయంలో మాట్లాడేందుకు గాలి ముద్దు కృష్ణమ నాయుడికి అవకాశం ఇస్తానని కూడా ఆయన చెప్పారు. తాను ఎంతగా చెప్పినప్పటికీ తెలుగుదేశం సభ్యులు తమ పట్టును వీడకపోవడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. గాలి ముద్దుకృష్ణమ నాయుడిపై రోశయ్య మంగళవారం శాసనసభలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నువ్వు మొగాడివా, సిగ్గూశరం ఉందా అంటూ రోశయ్య గాలి ముద్దుకృష్ణమ నాయుడిపై ఆయన విరుచుకుపడ్డారు.
More From
-
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే?












Click it and Unblock the Notifications