దేవేందర్ పార్టీని వీడరు: చిరు
దేవేందర్ గౌడ్ పార్టీని వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారం మీడియా సృష్టేనని చిరంజీవి విమర్శించారు. గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేపట్టబోయే ఆందోళనా కార్యక్రమానికి దేవేందర్ గౌడే రూపకల్పన చేస్తున్నారని ఆయన చెప్పారు.
Comments
chiranjeevi చిరంజీవి hyderabad prajarajyam హైదరాబాద్ tdp chandrababu ప్రజారాజ్యం మీడియా devender goud మహారాష్ట్ర దేవేందర్ గౌడ్ babli బాబ్లీ ప్రాజెక్టు
Story first published: Wednesday, July 29, 2009, 12:14 [IST]