నిషేధాలు ఏమీ చేయలేవు: అమర్

ఇప్పటి వరకు తాను ప్రజా ఉద్యమాల్లో మానసిక పోరాటం చేశానని, ఇక నుంచి సమస్యలపై భౌతిక పోరాటం చేస్తానని ఆయన చెప్పారు. ప్రజా ఉద్యమాలు ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నాయని, ప్రజా ఉద్యమాల వల్లనే దేశంలో భూసంస్కరణలు అమలవుతున్నాయని ఆయన చెప్పారు. పార్లమెంటుతో సంబంధం లేని చారు మజుందార్ మరణించిన పార్లమెంటు ఘన నివాళి అర్పించడం అందుకు నిదర్శనమని ఆయన ఆయన అన్నారు. అర్హత గల ఖైదీల విడుదలకు ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఆయన స్వాగతించారు.
More From
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్ పరిశ్రమపై భారం! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ?












Click it and Unblock the Notifications