స్వైన్ ఫ్లూ: పూణేలో బాలిక మృతి

మంగళవారం ఉదయం అహల్యాదేవి పాఠశాలకు చెందిన శ్రుతి గవాడే అనే బాలిక మృత్యువాత పడింది. నారాయణపేటకు చెందిన శ్రుతిని ఈ నెల 7వ తేదీన వెంటిలేటర్ పై ఉంచారు. ప్రైవేట్ అస్పత్రి నుంచి ఆమెను చాలా క్లిష్టమైన పరిస్థితిలో ససూన్ ఆస్పత్రికి తెచ్చారు. చెన్నైలో సోమవారం ఇద్దరు మరణించారు. కాగా, పూణేలో సోమవారం సాయంత్రం ఫార్మాసిస్టు మరణించాడు.
More From
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications