స్వైన్ ఫ్లూ: పూణేలో బాలిక మృతి

మంగళవారం ఉదయం అహల్యాదేవి పాఠశాలకు చెందిన శ్రుతి గవాడే అనే బాలిక మృత్యువాత పడింది. నారాయణపేటకు చెందిన శ్రుతిని ఈ నెల 7వ తేదీన వెంటిలేటర్ పై ఉంచారు. ప్రైవేట్ అస్పత్రి నుంచి ఆమెను చాలా క్లిష్టమైన పరిస్థితిలో ససూన్ ఆస్పత్రికి తెచ్చారు. చెన్నైలో సోమవారం ఇద్దరు మరణించారు. కాగా, పూణేలో సోమవారం సాయంత్రం ఫార్మాసిస్టు మరణించాడు.
More From
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications