ఉపాధి హామీపై సభా సంఘానికి నో

వట్టి వసంతకుమార్ ఇచ్చిన సమాధానంతో ప్రతిపక్షాలు సంతృప్తి చెందలేదు. ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. దీంతో సభలో గంగరగోళం నెలకొంది. మెదక్ జిల్లా ఉపాధి హామీ పథకంలో అక్రమాలపై కాంగ్రెసు సభ్యుడు కృష్ణారెడ్డి సభలో ప్రస్తావించారు. దీనిపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ఈ వ్యవహారంపై సభా సంఘం ఏర్పాటు చేయాలని ఆయన కూడా డిమాండ్ చేశారు. కృష్ణారెడ్డికి తెలుగుదేశం సభ్యులు మద్దతుగా నిలిచారు. దానిపై విచారణ జరిపిస్తానని మంత్రి వసంత కుమార్ చెప్పారు.
More From
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications