హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ నియంత్రణ పాటించాలి: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, ఆర్థిక మంత్రి కె. రోశయ్య నియంత్రణ పాటిస్తే శాసనసభా సమావేశాలు సజావుగా సాగుతాయని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సభా నియమ నిబంధనలపై చంద్రబాబు బుధవారం శాసనసభలో మాట్లాడారు. ప్రజాస్వామ్యం అంకెల గారడీ అనే విషయాన్ని తాము కూడా అంగీకరిస్తామని ఆయన అన్నారు.

సభలో విలువలతో కూడిన అర్థవంతమైన చర్చలు జరగాల్సి ఉందని ఆయన అన్నారు. ప్రజాసమస్యలపై తాము ఆందోళనకు దిగుతామని ఆయన చెప్పారు. అవసరమైతే సభా సమయాన్ని పెంచాలని, అన్ని విషయాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మీడియా పాయింట్ విషయంలోనూ ఏకాభిప్రాయం లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X