వైయస్ నియంత్రణ పాటించాలి: బాబు
సభలో విలువలతో కూడిన అర్థవంతమైన చర్చలు జరగాల్సి ఉందని ఆయన అన్నారు. ప్రజాసమస్యలపై తాము ఆందోళనకు దిగుతామని ఆయన చెప్పారు. అవసరమైతే సభా సమయాన్ని పెంచాలని, అన్ని విషయాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మీడియా పాయింట్ విషయంలోనూ ఏకాభిప్రాయం లేదని ఆయన అన్నారు.
hyderabad హైదరాబాద్ తెలుగుదేశం assembly telugudesam శాసనసభ ఆర్థిక మంత్రి nara chandrababu naidu నారా చంద్రబాబు నాయుడు కె రోశయ్య
Story first published: Wednesday, August 26, 2009, 13:42 [IST]