సయీద్ పై చర్య తీసుకోవాల్సిందే : కృష్ణ

సయీద్ పై ఇంటర్ పోల్ నోటీసు జారీ అయిన విషయాన్ని ప్రపంచం గుర్తిస్తుందని, ప్రపంచదేశాలు వాటంతటవే ఒక నిర్ణయానికి వస్తాయని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ముంబై దాడులకు పాల్పడినవారిని శిక్షించాల్సిందేనని, ముంబై దాడుల్లో పాల్గొన్నవారికి సంబంధించి తాము ఎంతో శ్రమకోర్చి సాక్ష్యాలు సేకరించామని ఆయన అన్నారు. సయీద్ ను ప్రాసిక్యూట్ చేయడానికి తగిన సాక్ష్యాధారాలు లేవని పాకిస్తాన్ అనడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
More From
-
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ట్రంప్కు తలనొప్పి.. పుతిన్కు పండగ!: భారత్, చైనాకు రష్యానే దిక్కు! -
పాక్ ఇన్ఫ్లూయెన్సర్ సిగ్గుమాలిన పని.. 9వ తరగతి బాలికతో ఐదో పెళ్లి! -
దేశవ్యాప్తంగా 300 పాఠశాలలు, 30 ఆసుపత్రులు..భారీ స్థాయిలో అదానీ పెట్టుబడులు -
ఒక్క రోజులోనే 2.84 కోట్ల కేసులు పరిష్కారం.. జాతీయ లోక్ అదాలత్ రికార్డ్ !! -
భారత్ వృద్ధికి రూ.2 లక్షల కోట్లు..కరణ్ అదానీ కీలక వ్యాఖ్యలు -
హోటల్ యజమానులకు గుడ్ న్యూస్.. సబ్సిడీలతో సర్కార్ బంపర్ ఆఫర్! -
నాయకత్వాన్ని మలిచింది కుటుంబ విలువలే : కరణ్ అదానీ -
దేశవ్యాప్తంగా మహిళల ఆర్థిక సాధికారత.. స్వాభిమాన్ విస్తరణతో అదానీ ఫౌండేషన్ కొత్త మిషన్ -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్?












Click it and Unblock the Notifications