అసెంబ్లీ నుంచి రామారావు వాకౌట్

సభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తనపై హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఆయన అన్నారు. రామారావుపై తగిన సాక్ష్యాధారాలు ఉండడం వల్లనే కేసు నమోదు చేసినట్లు సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. దళిత శాసనసభ్యుడు రామారావును వేధిస్తోందని అంటున్నారని, రామారావుపై ఫిర్యాదు చేసిన ఐదుగురు నర్సింగ్ విద్యార్థినుల్లో నలుగురు దళితులేనని ఆమె అన్నారు.
More From
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications