కంట తడి పెట్టిన సోనియా

రాజకీయ శ్రమజీవిగా వైయస్ ను ఆమె అభివర్ణించారు. ఆయన మృతికి కాంగ్రెసు వర్కింగ్ కమిటీ సంతాపం ప్రకటించినట్లు ఆమె తెలిపారు. వైయస్ మృతి పార్టీకి, దేశానికి, రాష్ట్రానికి తీరని లోటని ఆమె అన్నారు. పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడిగా ఆమె వైయస్ ను అభివర్ణించారు. స్పష్టమైన దృక్పథం ఉన్న నాయకుడు వైయస్ అని, చురుకైన నాయకుడని ఆమె అన్నారు. పదేళ్ల తర్వాత కాంగ్రెసును 2004లో కాంగ్రెసును రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చారని ఆమె గుర్తు చేసుకున్నారు.
More From
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications