జగన్ కోసం సోనియాతో ఎంపీలు

రామచందర్ రావును పార్టీ అధిష్టానవర్గం ఢిల్లీకి పిలిపించడంతో ముఖ్యమంత్రి పదవి వ్యవహారం రాష్ట్రం నుంచి అక్కడికి చేరింది. రాష్ట్ర ఎంపీలు సోనియాను కలిసి సిఎం వ్యవహారంపైనే కాకుండా రాష్ట్ర రాజకీయ పరిణామాలపై కూడా మాట్లాడుతారని తెలుస్తోంది. రాష్ట్రానికి చెందిన లగడపాటి రాజగోపాల్ వంటి పార్లమెంటు సభ్యులు వైయస్ జగన్ కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. వారు ఇతర వర్గాల మద్దతును కూడగట్టడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే తెలంగాణకు చెందిన వి హనుమంతరావు వంటి నాయకులు అందుకు వ్యతిరేకంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications