ఆంధ్ర ఎంపీలపై సోనియా ఆగ్రహం

కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహారాన్ని రెండు రోజుల్లో తేలుస్తామని సోనియా హామీ ఇచ్చినట్లు ఎంపీ రాయపాటి సాంబశివ రావు చెప్పిన మాటల్లో కూడా నిజం లేదని అంటున్నారు. వారు చెప్పేదంతా సోనియా విన్నారు తప్ప ముఖ్యమంత్రి ఎంపికపై ఏ మాటా మాట్లాడలేదని చెబుతున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని రాష్ట్ర నాయకులు పెడుతున్న ఒత్తిడి పట్ల ఆమె కొంత చిరాకుగా ఉన్నట్లు తెలుస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి భౌతిక కాయానికి అంత్యక్రియలు కూడా ముగియక ముందే రాష్ట్రంలో జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనే ప్రచారం మొదలు కావడం పట్ల కూడా ఆమె అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications