జగన్ సిఎం కావాలి: రోజా

తనపై తెలుగుదేశం పార్టీ నాయకులు దుష్ప్రచారం చేశారని, తనపై వారు చేసిన వ్యాఖ్యల వల్లనే తనకు మనస్తాపం కలిగిందని ఆమె అన్నారు. వారు పంపిన మెసేజ్ వల్లనే గంగా భవానీ వంటి కాంగ్రెసు నాయకులు కూడా తనపై దురభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఆమె అన్నారు. తాను తన భర్త, సోదరుడి అభిప్రాయాలు తీసుకున్నప్పటికీ సొంత నిర్ణయాలే తీసుకుంటానని, కాంగ్రెసులో చేరాలనేది తన సొంత నిర్ణయమేనని ఆమె అన్నారు. సినీ కళాకారులకు ఆత్మగౌరవం ఉంటుందని, వారికి డబ్బుకు, కీర్తికి లోటుండదని, వారు రాజకీయంలోకి వచ్చి ఆశించేదేమీ ఉండదని ఆమె అన్నారు. వైయస్ తో 20 నిమిషాలు మాట్లాడిన తర్వాత తన అభిప్రాయం మారిందని, తాను కాంగ్రెసు పార్టీలో చేరాలనే నిర్ణయానికి వచ్చానని, నిజానికి తాను కాంగ్రెసులో చేరాలని వైయస్ కలవలేదని, కలిసిన తర్వాతనే తన అభిప్రాయం మారిందని ఆమె వివరించారు.
More From
-
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి!












Click it and Unblock the Notifications