ఇంటలిజెన్స్ చీఫ్ మనస్తాపం

వైయస్ హెలికాప్టర్ ప్రమాదం నేపథ్యంలో డిజిపి ఎస్ఎస్పీ యాదవ్, ఇంటలిజెన్స్ చీఫ్ అరవిందరావులను తొలగించవచ్చుననే వార్తలు వచ్చాయి. అయితే డిజిపిని తొలగించే ఆలోచన లేదని ముఖ్యమంత్రి కె. రోశయ్య స్పష్టం చేశారు. అయితే అరవింద రావు మాత్రం తనను ఆ పదవి నుంచి తప్పించాలని కోరినట్లు సమాచారం. కొందరు పని కట్టుకుని తన ప్రతిష్టను దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని అరవిందరావు బాధపడుతున్నట్లు సమాచారం. ఇది వరకు కొంత మంది ఐపియస్ అధికారులు అరవింద రావుపై బహిరంగంగానే విమర్శలు చేశారు. ఆయన గత ఐదున్నరేళ్లుగా ఈ పదవిలో కొనసాగుతున్నారు.
More From
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications