ఇంటలిజెన్స్ చీఫ్ మనస్తాపం

వైయస్ హెలికాప్టర్ ప్రమాదం నేపథ్యంలో డిజిపి ఎస్ఎస్పీ యాదవ్, ఇంటలిజెన్స్ చీఫ్ అరవిందరావులను తొలగించవచ్చుననే వార్తలు వచ్చాయి. అయితే డిజిపిని తొలగించే ఆలోచన లేదని ముఖ్యమంత్రి కె. రోశయ్య స్పష్టం చేశారు. అయితే అరవింద రావు మాత్రం తనను ఆ పదవి నుంచి తప్పించాలని కోరినట్లు సమాచారం. కొందరు పని కట్టుకుని తన ప్రతిష్టను దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని అరవిందరావు బాధపడుతున్నట్లు సమాచారం. ఇది వరకు కొంత మంది ఐపియస్ అధికారులు అరవింద రావుపై బహిరంగంగానే విమర్శలు చేశారు. ఆయన గత ఐదున్నరేళ్లుగా ఈ పదవిలో కొనసాగుతున్నారు.
More From
-
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications