జగన్ కోసం జయసుధ ర్యాలీ

వైయస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని, తామంతా జగన్ వెంటే ఉన్నామని జయసుధ మీడియా ప్రతినిధులతో అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి జయసుధను కాంగ్రెసు పార్టీలోకి తీసుకొచ్చి సికింద్రాబాద్ శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీకి దించారు. ఆమె మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తలసాని శ్రీనివాస యాదవ్ పై గెలుపొందారు.












Click it and Unblock the Notifications