సిఎంగా జగన్ సమర్థుడు: నాగ్

కెవిపిని తాను మర్యాదపూర్వకంగానే కలిసినట్లు ఆయన తెలిపారు. కెవిపి తనకు మంచి మిత్రుడని, ఇన్నాళ్లు కెవిపి తీరిక లేకుండా ఉన్నారని, దాంతో కలువలేకపోయానని ఆయన చెప్పారు. కాంగ్రెసు అధిష్ఠాన వర్గం జగన్ వైపు మొగ్గు చూపుతోందని కెవిపి తనతో అన్నట్లు ఆయన తెలిపారు. వైయస్ లేని లోటును పూడ్చాలంటే జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. అంతక ముందు మంత్రులు వట్టి వసంతకుమార్, పిల్లి సుభాష్ చంద్రబోస్, శాసనసభ్యుడు జోగి రమేష్ కెవిపిని కలిశారు.
More From
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications