సిఎంగా జగన్ సమర్థుడు: నాగ్

కెవిపిని తాను మర్యాదపూర్వకంగానే కలిసినట్లు ఆయన తెలిపారు. కెవిపి తనకు మంచి మిత్రుడని, ఇన్నాళ్లు కెవిపి తీరిక లేకుండా ఉన్నారని, దాంతో కలువలేకపోయానని ఆయన చెప్పారు. కాంగ్రెసు అధిష్ఠాన వర్గం జగన్ వైపు మొగ్గు చూపుతోందని కెవిపి తనతో అన్నట్లు ఆయన తెలిపారు. వైయస్ లేని లోటును పూడ్చాలంటే జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. అంతక ముందు మంత్రులు వట్టి వసంతకుమార్, పిల్లి సుభాష్ చంద్రబోస్, శాసనసభ్యుడు జోగి రమేష్ కెవిపిని కలిశారు.












Click it and Unblock the Notifications