మరో 17 స్వైన్ ఫ్లూ మరణాలు

కర్నాటకలో మరో నాలుగు మరణాలు సంభవించాయని, అయితే అవి స్వైన్ ఫ్లూ వల్లనే సంభవించాయా లేదా అనేది పరీక్షల్లో తేలాల్సి ఉందని అధికారులంటున్నారు. తాజా మరణాలతో కర్నాటకలో స్వైన్ ఫ్లూ వల్ల మరణించినవారి సంఖ్య 79కు చేరుకుంది. దేశంలో రెండో అత్యధిక స్వైన్ ఫ్లూ మరణాలు సంభవించిన రాష్ట్రం కర్నాటకనే. మహారాష్ట్రలోని పూనేలో రెండు, నాగపూర్ లో ఒకటి మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో స్వైన్ ఫ్లూ వల్ల మరణించిన వారి సంఖ్య 106కు చేరుకుంది.
More From
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications