చిరు పార్టీలో ఎమ్మెల్యేల చిచ్చు

ప్రజారాజ్యం పార్టీకి 18 మంది శాసనసభ్యులున్నారు. వీరిలో కొంత మంది దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి అనుకూలంగా ఉన్నారని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. శోభా నాగిరెడ్డి వంటి శాసనసభ్యులు ఎప్పుడైనా కాంగ్రెసులోకి వెళ్లిపోవచ్చునని ఊహాగానాలు చెలరేగాయి. అయితే ఆమెతో పాటు మిగతా శాసనసభ్యులు ఆ ఊహాగానాలను ఖండించారు. ప్రజారాజ్యం పార్టీలో వైయస్ అనుచర గణం ఉందని తాజా వివాదం బయటపెడుతోందని అంటున్నారు.
More From
-
హైదరాబాద్లో మాజీ సీఎం ఆస్తి సీజ్.. గంటల్లోనే విముక్తి! అసలేం జరిగింది? -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications