వరదలో చిక్కుకున్న మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

కర్నూలు జిల్లా వరద బీభత్సంతో అతలాకుతలమైంది. గాజుల దిన్నె ప్రాజెక్టుకు గండి పడింది. దాని కింది గ్రామాలు కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది. సుంకేశుల ప్రాజెక్టుకు కూడా గండి పడింది. సహాయక చర్యల కోసం వెళ్లిన పది మంది ఇంజినీర్లు సుంకేశుల ఆనకట్టపైన చిక్కుకుపోయారు. మంత్రాలయంలో 12 వేల మంది భక్తులు చిక్కుకుపోయారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు కూడా గండి పడింది. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రంలోకి నీరు చేరుతోంది. ప్రమాద స్థాయిలో రెండు విద్యుత్కేంద్రాలు కూడా చిక్కుకున్నాయి. మంత్రాలయంలో ఉన్న ఒకే ఒక ఎత్తయిన భవనంపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
More From
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications